Saturday, 30 January 2021

జగన్ సర్కార్‌తో నిమ్మగడ్డ విభేదాలు: అసెంబ్లీ స్పీకర్ ఎంట్రీ: మంత్రుల చివరి అస్త్రం: నోటీసులు?

అమరావతి: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌- ప్రభుత్వం మధ్య ఏర్పడిన విభేదాలు మరో మలుపు తీసుకున్నాయి. ఈ వివాదం అసెంబ్లీ పరిధిలోకి వెళ్లింది. చట్టసభ వ్యవస్థ ఇందులో ఎంట్రీ ఇచ్చారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసులను చేసినట్లు తెలుస్తోంది. రమేష్ కుమార్‌పై మంత్రులు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39xNxP6
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour