Saturday, 23 January 2021

ఏపీ పంచాయితీ పోరు : గ్రామ వాలంటీర్లను టార్గెట్ చేస్తూ , తెర మీదకు కొత్త డిమాండ్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేశారు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. దీంతో ఇవ్వాళ్టి నుంచే తొలి విడత ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే గత స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంలో చోటు చేసుకున్న దాడులు, కిడ్నాప్లు, హింసాత్మక ఘటనల అనుభవాల దృష్ట్యా ఈసారి జరగనున్న పంచాయతీ ఎన్నికలలో కొత్త

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3c3zsdN
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour