Wednesday, 6 January 2021

యూఎస్ ఘటన: బాధ కలిగించిందన్న భారత ప్రధాని మోడీ , ఇది అగ్రరాజ్యానికి అవమానమన్న బ్రిటీష్ ప్రధాని

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనంలోకి దూసుకువెళ్లి విధ్వంసం సృష్టించారు. ఈ నేపథ్యంలో యూఎస్ లో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నూతన ప్రెసిడెంట్ గా డెమోక్రాట్ జో బిడెన్ ఎన్నికను ధృవీకరించే సమావేశాన్ని అడ్డుకున్నారు ట్రంప్ మద్దతుదారులు . క్యాపిటల్ భవనంలోకి విధ్వంసం సృష్టించారు ఈ ఆందోళనల సందర్భంగా చెలరేగిన కాల్పులలో ఓ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3om1MeZ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour