Tuesday, 26 January 2021

దారుణం.. మహిళపై ముగ్గురి గ్యాంగ్ రేప్.. జననాంగాల్లో గాజు గ్లాసుతో చిత్రహింసలు...

రాజస్తాన్‌లో ఓ దళిత మహిళ అత్యంత పాశవికంగా అత్యాచారానికి గురైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ముగ్గురు వ్యక్తులు ఆమెపై గ్యాంగ్ రేప్‌కి పాల్పడటమే గాక చిత్రహింసలకు గురిచేశారు. ఆమె జననాంగాల్లో గాజు సీసాను గుచ్చి పైశాచికానందం పొందారు. ఈ విషయం బయటకు పొక్కితే ఆమెతో పాటు ఆమె కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారు. ఘటన జరిగిన 6 రోజుల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3a4Hb8Z
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour