మధ్యప్రదేశ్లోని ఇండోర్ సిటీలో దారుణం వెలుగుచూసింది. గ్యాంగ్ రేప్కి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఓ యువతి... ఇందుకోసం పెద్ద కట్టు కథ అల్లింది. అంతేకాదు,పోలీసులను నమ్మించడం కోసం తనను తాను కత్తితో పొడుచుకుని... నిందితుల దాడిలో గాయపడినట్లు చెప్పింది. అయితే పోలీసుల విచారణలో ఆమెవి నిరాధార ఆరోపణలని తేలింది. ఆ యువతి ఎందుకిలా తప్పుడు కేసు పెట్టాలనుకున్నది ఇంకా తెలియరాలేదు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2YfW4zX
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment