Saturday, 23 January 2021

జై హింద్, జై బంగ్లా: జై శ్రీరాం నినాదాలపై దీదీ గరం గరం, మోడీ సమక్షంలోనే ఫైర్..

నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా కోల్ కతాలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రధాని మోడీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హాజరయ్యారు. అయితే మమతా ప్రసంగించే సమయం కన్నా ముందు.. అక్కడ జై శ్రీరాం నినాదాలు మిన్నంటాయి. దీంతో దీదీకి చిర్రెత్తుకొచ్చింది. వెంటనే వచ్చి.. ఇదీ ప్రభుత్వ కార్యక్రమమా..? లేక పార్టీ కార్యక్రమమా అంటూ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3iEJuDo
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour