Wednesday, 20 January 2021

అమరావతిలో జగన్‌ సర్కారుకు మరో ఝలక్‌- ఆ కేసులూ కొట్టేసిన హైకోర్టు- రైతులకు ఊరట

అమరావతి రాజధాని వ్యవహారాల్లో వరుసగా రెండోరోజూ హైకోర్టులో వైసీపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా నిరసనలకు దిగిన రైతులపై పోలీసులు నమోదు చేసిన అట్రాసిటీ కేసుల విషయంలో హైకోర్టు ఇవాళ తీర్పు ప్రకటించింది. రైతులపై అట్రాసిటీ కేసులు నమోదు చేయడాన్ని తప్పుబట్టిన హైకోర్టు వాటిని కొట్టేస్తూ ఇవాళ ఆదేశాలు ఇచ్చింది. దీంతో అన్నదాతల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/35S1DbV
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour