Monday, 4 January 2021

ఆస్పత్రిలో లుంగీ మూట... విప్పి చూస్తే పుర్రె,ఎముకలు,కళ్లు.. షాక్ తిన్న సిబ్బంది...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ మూట తీవ్ర కలకలం రేపింది. మనిషి పుర్రె,చేతి ఎముక,పళ్లు అందులో బయటపడటంతో సిబ్బంది షాక్ తిన్నారు. అయితే ఇది పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు కొంతమంది సిబ్బంది చెప్పగా... అలాంటిదేమీ లేదని అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. ఆస్పత్రి సూపరింటెండెంట్ కూడా ఆ విషయం ఇంకా తన దృష్టికి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/35bqln5
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour