Sunday, 17 January 2021

హిందూ దేవుళ్లను కించపరిచేలా: మనోభావాలు దెబ్బతిన్నాయ్: ఆ వెబ్ సిరీస్‌పై ఎఫ్ఐఆర్

లక్నో: అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన వెబ్ సిరీస్ తాండవ్‌పై కేసు నమోదైంది. ఉత్తర ప్రదేశ్ లక్నో పోలీసులు ఆ సిరీస్‌పై ఎఫ్ఐఆర్‌ను నమోదు చేశారు. కేంద్ర ప్రభుత్వం నోటీసులను జారీ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఎఫ్ఐఆర్ నమోదు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. హిందూ దేవుళ్లను కించపరిచేలా కొన్ని సన్నివేశాలను చిత్రీకరించడం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై పరోక్షంగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3il0sa1
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour