Tuesday, 5 January 2021

రాజీనామా చేయకుండానే బీజేపీలోకి టీఎంసీ ఎంపీ: సభ్యత్వం రద్దు చేయాలంటూ స్పీకర్‌కు లేఖ

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీకి చెందిన ఎంపీ సునీల్ కుమార్ మండల్ ఇటీవల భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో చేరిన విషయం తెలిసిందే. అయితే, ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేయకపోవడంతో టీఎంసీ తాజాగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసింది. టీఎంసీ ఎంపీ సుదీప్ బెనర్జీ మంగళవారం ఈ మేరకు లేఖ రాశారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/38iGsl0
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour