Tuesday, 12 January 2021

తెలంగాణలో స్కూల్స్ రీఓపెనింగ్... బెంచీకి ఒక్కరే, హాజరు కాకున్నా పరీక్షలు రాయొచ్చు : ప్రెస్ రివ్యూ

విద్యార్థులు ఇష్టమైతేనే బడికి రావొచ్చు..హాజరులేకపోయినా పరీక్షలు రాయొచ్చు. బెంచీకి ఒక్కరినే కూర్చోబెట్టాలి. ప్రతి విద్యాసంస్థ కచ్చితంగా రెండు ఐసొలేషన్‌ గదులను అందుబాటులో ఉంచుకోవాలి. ఇవీ విద్యాసంస్థల పునఃప్రారంభానికి తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలు అంటూ నమస్తే తెలంగాణ ఒక కథనంలో తెలిపింది. ఫిబ్రవరి నెల 1నుంచి బడులు, కళాశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యాశాఖ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/38Dwomu
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour