Tuesday, 26 January 2021

బలవంతపు ఏకగ్రీవాలు జరగనివ్వొద్దు .. పంచాయతీ పోరు కోసం టీడీపీ కంట్రోల్ రూమ్ : చంద్రబాబు

బలవంతపు ఏకగ్రీవాలు జరగనివ్వొద్దని, స్వేచ్ఛగా ఎన్నికలు జరపాల్సిన అవసరం ఉందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో అన్ని గ్రామాల్లోని అభ్యర్థులు ధైర్యంగా, స్వేచ్ఛగా నామినేషన్లు వేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. నామినేషన్ల స్వీకరణ తొలిరోజు సాధ్యమైనంత ఎక్కువగా నామినేషన్లు దాఖలు చేయాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు సూచించారు. సీఎం జగన్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/36gejcK
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour