బలవంతపు ఏకగ్రీవాలు జరగనివ్వొద్దని, స్వేచ్ఛగా ఎన్నికలు జరపాల్సిన అవసరం ఉందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో అన్ని గ్రామాల్లోని అభ్యర్థులు ధైర్యంగా, స్వేచ్ఛగా నామినేషన్లు వేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. నామినేషన్ల స్వీకరణ తొలిరోజు సాధ్యమైనంత ఎక్కువగా నామినేషన్లు దాఖలు చేయాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు సూచించారు. సీఎం జగన్
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/36gejcK
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment