Saturday, 30 January 2021

జిల్లాల్లో మంత్రుల పర్యటనలకు బ్రేక్: ఎమ్మెల్యేలకూ వర్తింపు: రీషెడ్యుల్ బాధ్యుడాయనే: నిమ్మగడ్డ

అమరావతి: గ్రామ పంచాయతీ ఎన్నికల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. వ్యవహార శైలిపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిప్పులు చెరుగుతోన్న వేళ.. ఆయన మరో లేఖాస్త్రాన్ని సంధించారు. ఈ సారీ మంత్రులనే టార్గెట్‌గా చేసుకున్నారు. తొలిదశ పంచాయతీ ఎన్నికలు జరుగనున్న గ్రామాల్లో ప్రవర్తనా నియమావళి సరిగ్గా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3raT5Vx
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour