బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో అరెస్టయిన మాజీమంత్రి భూమా అఖిలప్రియ జైలు నుంచి బయటకు వచ్చారు. అసలు ఏం జరిగిందో రేపు (ఆదివారం) వెల్లడిస్తానని అఖిలప్రియ తెలిపారు. కిడ్నాప్ కేసుపై అన్ని విషయాలు మాట్లాడతానని ప్రకటించారు. చంచల్గూడ జైలు నుంచి విడుదలైన ఆమె నేరుగా జూబ్లీహిల్స్లోని తన ఇంటికి చేరుకున్నారు. సుకు సంబంధించిన అన్ని వివరాలు మీడియా ముందుకు తీసుకువస్తానని చెప్పారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/367jVGa
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment