అన్నదాతలు కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సమర నినాదం చేస్తున్న అన్నదాతలు ఈరోజు ట్రాక్టర్ల ర్యాలీని చేపట్టి కేంద్రంపై పోరు ఉధృతం చేశారు. 3500 కు పైగా ట్రాక్టర్ల ర్యాలీలతో రైతులు ఈ ర్యాలీలో పాల్గొన్నారని భారతీయ కిసాన్ యూనియన్ చీఫ్ జోగిందర్ సింగ్ ఉగ్రహాన్ తెలిపారు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/38lLjSs
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment