Thursday, 7 January 2021

ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ మార్చ్ .. వ్యవసాయ చట్టాల రద్దుకే డిమాండ్.. ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిక

అన్నదాతలు కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సమర నినాదం చేస్తున్న అన్నదాతలు ఈరోజు ట్రాక్టర్ల ర్యాలీని చేపట్టి కేంద్రంపై పోరు ఉధృతం చేశారు. 3500 కు పైగా ట్రాక్టర్ల ర్యాలీలతో రైతులు ఈ ర్యాలీలో పాల్గొన్నారని భారతీయ కిసాన్ యూనియన్ చీఫ్ జోగిందర్ సింగ్ ఉగ్రహాన్ తెలిపారు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/38lLjSs
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour