Monday, 11 January 2021

నిమ్మగడ్డ ఆన్ ఫైర్: అమ్మఒడి అమలు ఎఫెక్ట్?: ఎన్నికల సంఘంలో ఫస్ట్ వికెట్: జేడీపై యాక్షన్

అమరావతి: రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న అమ్మఒడి పథకం అమలవుతోన్న వేళ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరులో ఈ పథకం రెండో విడత కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన సమయంలో.. ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్నికల కమిషనర్ జాయింట్ డైరెక్టర్‌ జీవీ సాయి ప్రసాద్‌ హఠాత్తుగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3qd4ELJ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour