Monday, 4 January 2021

రామతీర్ధం వెళ్లనీయకపోతే రాష్ట్రం తగలబడుతుంది- కేంద్రానికీ ఫిర్యాదు బీజేపీ నేత విష్ణు

ఏపీలోని విజయనగరం జిల్లా రామతీర్ధం ఆలయంలో రాముడి విగ్రహం తల నరికిన ఘటన నేపథ్యంలో ఆలయ సందర్శన కోసం ఇవాళ బయలుదేరిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పటికే రామతీర్ధం ఆలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉండటంతో ఎలాంటి ర్యాలీలు, ప్రదర్శనలు చేపట్టడం కుదరదని పోలీసులు స్ఫష్టం చేశారు. ఈ నేపథ్యంలో రామతీర్ధానికి బయలుదేరిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2JLaaFL
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour