Monday, 4 January 2021

సంక్రాంతికి రాజు గారు వస్తున్నారా ? రఘురామపై సొంత జిల్లాలో చర్చ- బెట్టింగులకూ రెడీ

ఏపీలో క్షత్రియ సామాజిక వర్గం జనాభా అధికంగా ఉండేది గోదావరి జిల్లాల్లోనే. సంక్రాంతి సందర్భఁగా అత్యధిక స్ధాయిలో కోడి పందాలు ఆడేది, ప్రోత్సహించేది కూడా వారే. అందులోనూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అంటేనే సంక్రాంతి కోడి పందాలు అనేంతగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఒకప్పుడు కోడి పందాలకు అనుకూలంగా సుప్రీంకోర్టుకు వెళ్లి పోరాడిన చరిత్ర ఆయనది. దీంతో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/38YaXvG
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour