Sunday, 24 January 2021

కరోనావైరస్ సోకినవారికి ఏఏ దేశాలు ఎలాంటి ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి?

కోవిడ్ 19 పాజిటివ్ వచ్చినవారందరికీ నేరుగా 500 పౌండ్లు చెల్లించాలనే ప్రతిపాదనకు బ్రిటన్ ప్రభుత్వం అంగీకారం తెలుపలేదు. ఇలాంటి నగదు సహయం అందిస్తే కోవిడ్ బారిన పడినవారు తమంతట తామే ఐసొలేషన్‌లోకి వెళ్లేందుకు ప్రోత్సహించినట్టు అవుతుందని ఆ దేశ వైద్యాధికారులు సూచించారు. కరోనావైరస్ లక్షణాలు ఉన్నవారు లేదా పాజిటివ్ అని నిర్థరణ అయినవారు క్వారంటీన్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39dDezo
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour