Tuesday, 12 January 2021

భోగి మంటల్లో జీవో కాపీలు.. నిరసనల భోగి: గద్దె రామ్మోహన్, కేశినేని శ్వేత..

భోగి పండుగ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పార్టీ కార్యాలయంలో భోగి మంటలు వేశారు. ప్రభుత్వం తీసుకువచ్చిన 196, 197, 198 జీవో కాపీలను భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు. కేశినేని శ్వేత, దేవినేని అపర్ణ కూడా పాల్గొన్నారు. పన్నుల భారాలను వ్యతిరేకిస్తూ నిరసన భోగిగా నిర్వహించామని తెలిపారు. పేదల ప్రభుత్వం అని చెప్పే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bxEoHA
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour