Tuesday, 19 January 2021

బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరిన మాజీ మంత్రి చంద్రశేఖర్

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీలోకి వలసలు పెరిగిపోతున్నాయి. తాజాగా, మాజీ మంత్రి ఎ చంద్రశేఖర్ బీజేపీలో చేరారు. వికారాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తదితరుల సమక్షంలో పార్టీ వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్‌చుగ్ ఆయనకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bUfkL8
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour