Sunday, 3 January 2021

ఆ పాపం వూరికే పోదు... అడ్రస్ లేకుండా పోతారు... కేసీఆర్‌కు బండి సంజయ్ శాపనార్థాలు...

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు అనేక సమస్యలతో సతమవుతున్నారని రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆ సమస్యలను పరిష్కరించే ఉద్దేశం లేదని... ఏదో టైమ్ పాస్ చేస్తూ గడిపేస్తున్నారని విమర్శించారు. 2023లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రాబోతుందని... తాము అధికారంలోకి వచ్చాక మొదట ఉద్యోగుల ప్రమోషన్ల పైనే దృష్టి సారిస్తామని అన్నారు. ఉద్యోగుల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3rQ448c
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour