కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు భారతీయులు అంత సుముఖంగా లేరా... వారిలో నెలకొన్న అనుమానాలు,సందేహాలు వ్యాక్సినేషన్కు వారిని దూరంగా ఉంచుతున్నాయా... క్షేత్రస్థాయి పరిస్థితులను గమనిస్తే ఇందుకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. చాలావరకు ప్రపంచ దేశాలు తమ జనాభాకు తగినన్ని వ్యాక్సిన్ డోసులు లేవని బాధపడుతుంటే... భారత్లో పరిస్థితి మాత్రం ఇందుకు విరుద్దంగా ఉన్నది. తొలి విడతలో 3 కోట్ల
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ppxHLU
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment