Friday, 1 January 2021

ధ్వసం చెయ్యటం జగన్ రెడ్డికే సాధ్యం , లోకేశ్‌ సవాల్‌ని స్వీకరించే దమ్ముందా? అయ్యన్న, బుద్దా వెంకన్నసూటి ప్రశ్న

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన సంవత్సరం కూడా రాజకీయ మంటలు రగులుతూనే ఉన్నాయి. ఏపీలో తాజాగా రామతీర్థం ఆలయంలో శ్రీరాముడి విగ్రహం ధ్వంసం ఘటన నుంచి, మళ్లీ విగ్రహ ధ్వంస ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. రామతీర్థం శ్రీ రాముల వారి విగ్రహం ధ్వంసంతో పాటుగా, రాజమండ్రిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహానికి చేతులు ధ్వంసం చేయడం, వైజాగ్ లో కోమాలమ్మ అమ్మవారి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hyv9rP
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour