Sunday, 3 January 2021

కిమ్‌ జోంగ్‌ ఉన్‌: తాత కిమ్‌ ఇల్‌-సంగ్‌ నుంచి నియంతృత్వాన్ని వారసత్వంగా పొందిన ఉత్తర కొరియా అధినేత

అది 1945, అక్టోబర్ 14. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌లోని ఓ స్టేడియంలో రెడ్‌ ఆర్మీకి స్వాగతం పలికేందుకు బహిరంగ సభను ఏర్పాటు చేశారు. చుట్టూ సోవియట్‌ సైనికాధికారులు నిలబడగా, కిమ్‌ ఇల్‌-సంగ్‌ తొలిసారి బహిరంగ సభలో మాట్లాడబోతున్నారు. అప్పుడాయన వయసు 33సంవంత్సరాలు. ఆ సమయంలో పొట్టిగా కత్తిరించిన జుట్టు, నీలిరంగు సూట్‌తో ప్రసంగం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3rSKeZO
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour