నిన్న,మొన్నటిదాకా ప్రశాంతంగా కనిపించిన ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. సామాజిక చర్చలు,రాజకీయ విమర్శలు,ఆరోపణలన్నీ మతం,దేవుళ్ల చుట్టూ చేరాయి. రామతీర్థ ఘటనతో రాష్ట్ర రాజకీయం రణరంగాన్ని తలపిస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే ఇందుకు కారణమని టీడీపీ,బీజేపీలు నిందిస్తుండగా... ఈ ఘటనల వెనుక టీడీపీ హస్తం ఉందని అధికార వైసీపీ ఆరోపిస్తోంది. మున్ముందు రామతీర్థ కేంద్రంగా రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pLtNNf
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment