Sunday, 3 January 2021

ఏపీలో బండి ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్? -ఢిల్లీలో సోము వీర్రాజు, సంజయ్ -నడ్డాతో కీలక భేటీ -వ్యూహాత్మకంగా

తెలుగు రాష్ట్రాల్లో బలంగా పాతుకుపోయేందుకు భారతీయ జనతా పార్టీ సరికొత్త ఎత్తుగడను సిద్ధంం చేస్తోంది. రాష్ట్రం విడిపోయి ఏడేళ్లు గడుస్తున్నా.. తెలంగాణతో పోల్చకుంటే ఏపీలో కమలం ఆశించిన స్థాయిలో వికసించకపోవడంతో ఆ లోపాన్ని అధిగమించే దిశగా హైకమాండ్ ప్రయత్నాలు ఆరంభించినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని జోష్‌ను ఏపీలోనూ నింపాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు.. నిమ్మగడ్డకు మళ్లీ షాకిచ్చిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3aZYxWE
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour