Tuesday, 19 January 2021

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు... డివిజన్ బెంచ్‌లో ముగిసిన విచారణ... తీర్పు రిజర్వ్..

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రద్దును సవాల్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో ఎస్ఈసీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ముగిసింది. అటు ప్రభుత్వం,ఇటు ఎస్‌ఈసీ తరుపు వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఎస్‌ఈసీ పిటిషన్‌పై ప్రతివాదిగా ఇంప్లీడ్ అయ్యేందుకు ఉపాధ్యాయ,ఉద్యోగ సంఘాల తరుపున దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. రాష్ట్ర ఎన్నికల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39Djkgc
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour