Thursday, 14 January 2021

జగన్‌కు నిమ్మగడ్డ రూట్‌ క్లియర్‌ ? సర్కారు ఊహించినట్లే- అనుకున్నదానికంటే ముందే

ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల నేపథ్యంగా వైసీపీ ప్రభుత్వానికి, ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కూ మధ్య జరుగుతున్న పోరు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ పోరు హైకోర్టు, సుప్రీంకోర్టుకూ మధ్య నలుగుతోంది కూడా. ఈ పోరులో కొందరు బాధితులుగా మిగులుతుంటే మరికొందరు మాత్రం అవకాశాలు వెతుక్కుంటున్నారు. ఇంకొందరైతే తమకు అవకాశం దక్కుతుందని లెక్కలేసుకుంటున్నారు. ప్రభుత్వం మాత్రం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2XHSlKY
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour