Thursday, 7 January 2021

అమెరికా పుండుపై కారం చల్లుతోన్న చైనా: వాషింగ్టన్ హింసపై పేలుతోన్న సెటైర్లు

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో తాజాగా నెలకొన్న హింసాత్మక పరిస్థితులు, అల్లర్లపై డ్రాగన్ కంట్రీ వింతగా స్పందించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారుల ఆగ్రహావేశాలతో అట్టుడికిపోతోన్న అమెరికాపై సెటైర్లను సంధిస్తోంది. పుండు మీద కారం చల్లే ప్రయత్నం చేస్తోంది. వాషింగ్టన్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను హాంకాంగ్‌లో ఇదివరకు చోటు చేసుకున్న నిరసన ప్రదర్శనలతో పోల్చుతోంది చైనా మీడియా. వాషింగ్టన్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bfa5p9
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour