Sunday, 3 January 2021

కేంద్రానికి రైతుల మరో షాక్‌- ఈసారి రిపబ్లిక్‌ డే పరేడ్‌కు దీటుగా ట్రాక్టర్ల పరేడ్‌కు ప్లాన్‌

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని చుట్టూ నిరసనలు చేస్తున్న రైతు సంఘాలు తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని నిర్ణయించాయి. కేంద్రం వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకోవాలని తాము చేస్తున్న డిమాండ్లపై రాతపూర్వక హామీ కోరుతున్నా కేంద్రం మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో రిపబ్లిక్ డే రోజు భారీ ఎత్తున నిరసనకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ob5Tuf
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour