Tuesday, 26 January 2021

గ్రామాల్లో రాజుకున్న ఎన్నికల రాజకీయం ... వ్యూహాలు, ప్రతివ్యూహాలతో పంచాయితీ పోరుకు పార్టీలు సిద్ధం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల వేడి రాజుకుంది. మొన్నటిదాకా పంచాయతీ ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న సందిగ్ధానికి తెరదించుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో అటు ప్రభుత్వం సైతం పంచాయతీ ఎన్నికలకు ఎన్నికల సంఘంతో సహకరిస్తామని చెప్పింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్లెలలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించడంతో గ్రామాలలో పార్టీలు వ్యూహాత్మకంగా ఎన్నికల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39nTZIx
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour