Saturday, 16 January 2021

కొత్త ఎస్ఈసీ కోసం అన్వేషణ: నిమ్మగడ్డ స్థానంలో నీలం సాహ్నీకి ఛాన్స్?: రేసులో జస్టిస్ కనగరాజ్

అమరావతి: కొత్త ఎన్నికల కమిషనర్ కోసం జగన్ సర్కార్ అప్పుడే అన్వేషణ మొదలు పెట్టిందా?, ప్రస్తుత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానంలో కొత్త వ్యక్తిని నియమించడానికి అవసరమైన సన్నాహాలు చేపట్టిందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. కొత్త ఎస్ఈసీగా నియమించడానికి ఇప్పటికే కొందరు పదవీ విరమణ చేసిన ఐఎఎస్ అధికారుల పేర్లను ప్రభుత్వం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bMBGOH
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour