Friday, 22 January 2021

సెన్సెక్స్‌ జోరుకు, ఆర్ధిక వ్యవస్థ బేజారుకు కారణాలు ఏంటి? స్టాక్‌ మార్కెట్‌లో బుల్‌ రన్‌ ఎన్నాళ్లు కొనసాగుతుంది?

బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో జనవరి 21 సువర్ణాక్షరాలతో రాయదగిన రోజు. 145 ఏళ్లకు పైబడిన చరిత్ర ఉన్న ఈ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ తొలిసారి 50,000 పాయింట్లను దాటింది. 2020 మార్చి చివరి వారంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ మొదలైనప్పుడు సెన్సెక్స్ 25,638 పాయింట్లకు పడిపోయింది. కానీ పది నెలల తర్వాత అది రెట్టింపై, రికార్డులు బద్దలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39Un5xZ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour