Saturday, 9 January 2021

మానవత్వాన్ని కాపాడేందుకు రెండు మేడిన్‌ ఇండియా వ్యాక్సిన్లు రెడీ- ప్రధాని మోడీ

కరోనా మహమ్మారి ప్రభావం మొదలయ్యాక భారత్‌ విదేశాల నుంచి మాస్కులు, పీపీఈ కిట్లు, వెంటిలేటర్లు, కరోనా కిట్లు దిగుమతి చేసుకుందని, కానీ చివరికి రెండు మేడిన్ ఇండియా వ్యాక్సిన్లు తయారు చేసి మానవత్వాన్ని కాపాడేందుకు సిద్ధంగా ఉందని ప్రధాని మోడీ ఇవాళ సంతోషం వ్యక్తం చేశారు. 16వ ప్రవాసీ భారతీయ దివస్‌ను వర్చువల్‌ విధానంలో ప్రారంభించిన ప్రధాని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3s7EQSJ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour