Monday, 4 January 2021

టీమిండియా క్రికెటర్‌తో ఢిల్లీ నర్సుకు ఏం పని? డాక్టర్‌గా పరిచయం: బీసీసీఐ వద్ద కీలక రిపోర్ట్

న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు మీద మరోసారి మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టీమిండియాలో ఆడే ఓ కీలక ఆటగాడికి ఢిల్లీకి చెందిన ఓ నర్సు ఆన్‌లైన్ ద్వారా బెట్టింగ్ వల విసిరినట్లు తేలింది. దీనికి సంబంధించిన కొన్ని కీలక సాక్ష్యాధారాలు భారతీయ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కు అందాయి. దీనిపై బీసీసీఐకి చెందిన అవినీతి నిరోధక

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39gJrK3
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour