Friday, 15 January 2021

డీజీపీ సవాంగ్‌పై జగన్ మార్క్ భోగిపళ్లు: నారా లోకేష్ కొత్త వివాదం..కొడాలి నాని పేరు: సుమోటోగా

అమరావతి: రాష్ట్రంలో ఇదివరకు చోటు చేసుకున్న దేవాలయాలపై దాడులు, విగ్రహాలను ధ్వంసం చేసిన ఉదంతంపై రాజుకున్న రాజకీయ వేడి ఇప్పట్లో చల్లారేలా కనిపించట్లేదు. ఈ ఘటనలను మరికొంతకాలం పాటు కొనసాగించడానికే తెలుగుదేశం ప్రాధాన్యత ఇస్తోందనే విషయం.. తాజాగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ఈ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3sxxA2I
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour