Monday, 25 January 2021

వినాశకాలే విపరీత బుద్ధి, జగన్ రెడ్డిది సైకో మనస్తత్వం.. ఎన్నికల్లో ఆపని చెయ్యండన్న చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణపై, జగన్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టిడిపి నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తి గల రాజ్యాంగ వ్యవస్థ అని పేర్కొని అలాంటి ఈసీ ఆదేశాలను ధిక్కరించటం రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని అభిప్రాయపడ్డారు. సీఎం జగన్ చర్యలతో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2NrzXEg
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour