వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పుకోవడానికి ముహూర్తం ఫిక్స్ అయినట్టే. డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారుల ఆందోళనలు, ముట్టడి, దాడుల అనంతరం పార్లమెంట్ పునఃసమావేశమైంది. యూఎస్ కాంగ్రెస్, సెనెట్ సంయుక్తంగా భేటీ అయ్యాయి. ఈ సంయుక్త సమావేశాలకు ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ సారథ్యాన్ని వహించారు. గత ఏడాది ముగిసిన అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపుపై అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/35hWMAB
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment