Wednesday, 6 January 2021

అర్ధరాత్రి అమెరికా పార్లమెంట్ భేటీ..ట్రంప్ తప్పుకోవడమే బాకీ: ఓట్ల లెక్కింపుపై జోరుగా

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పుకోవడానికి ముహూర్తం ఫిక్స్ అయినట్టే. డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారుల ఆందోళనలు, ముట్టడి, దాడుల అనంతరం పార్లమెంట్ పునఃసమావేశమైంది. యూఎస్ కాంగ్రెస్, సెనెట్ సంయుక్తంగా భేటీ అయ్యాయి. ఈ సంయుక్త సమావేశాలకు ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ సారథ్యాన్ని వహించారు. గత ఏడాది ముగిసిన అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపుపై అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/35hWMAB
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour