Sunday, 3 January 2021

పొలిటికల్ హాట్‌స్పాట్‌గా రామతీర్థం: ఇక జనసేన వంతు: రెండురోజుల షెడ్యూల్ ఇదే

విజయనగరం: విజయనగరం జిల్లాలోని చారిత్రాత్మక పుణ్యక్షేత్రం రామతీర్థం.. తాజాగా పొలిటికల్ హాట్‌స్పాట్‌గా మారింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ సహా అన్ని రాజకీయ పార్టీల ఫోకస్ ఆ ప్రాచీన ఆలయం మీదే నిలిచింది. 400 సంవత్సరాల ఘన చరిత్ర గల ఈ క్షేత్రం రాజకీయ నాయకుల ఆరోపణలు, ప్రత్యారోపణలకు కేంద్ర బిందువైంది. వైఎస్సార్సీపీని రాజకీయంగా ఇరుకున పెట్టడానికి ప్రతిపక్షాలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/38ahJPx
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour