Monday, 11 January 2021

ఘోర రోడ్డు ప్రమాదం: కేంద్రమంత్రి భార్యతోపాటు మరొకరు మృతి, శ్రీపాద్ నాయక్‌కు తీవ్రగాయాలు

బెంగళూరు: ఆయూష్, రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో కేంద్రమంత్రి శ్రీపాద్ నాయక్ భార్య విజయ, వ్యక్తిగత కార్యదర్శి దీపక్ మృతి చెందారు. ఈ రోడ్డు ప్రమాదం కర్ణాటకలో జరిగింది. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా అంకుల సమీపంలో కేంద్రమంత్రి శ్రీపాద నాయక్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2LnJGLe
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour