Thursday, 7 January 2021

అరేబియా సముద్రంలో అల్పపీడనం: రాయలసీమ సహా: మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు

చెన్నై: అరేబియా సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలకు వచ్చే 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ విభాగం అధికారులు వెల్లడించారు. అల్పపీడనం ప్రభావం వల్ల కర్ణాటక, ఏపీలోని రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షపాతం నమోదవుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే చెన్నై,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nrkiky
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour