ముంబైలో దారుణం జరిగింది. ఇటీవల కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా స్నేహితురాలి ఇంట్లో పార్టీకి వెళ్లిన ఓ యువతి హత్యకు గురైంది. ఆమె బాయ్ఫ్రెండ్,మరో యువతి కలిసి ఈ హత్యకు పాల్పడ్డారు. పార్టీకి వచ్చిన ఓ యువతితో తన బాయ్ఫ్రెండ్ రాసలీలలు సాగించడాన్ని ఆమె కళ్లారా చూసింది.దీనిపై అతన్ని నిలదీసింది. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన ఆమె బాయ్ఫ్రెండ్
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/390WT4i
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment