అమెరికాలో ట్రంప్ మద్దతుదారుల అరాచకానికి పరాకాష్ఠగా నిలిచిన కేపిటల్ భవనంపై దాడి ఘటన యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. అగ్రరాజ్యం అమెరికాలో ప్రజాస్వామ్యం గాడి తప్పుతుందా అన్న సందేహాలకు బీజం వేసింది. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును గౌరవించకుండా ట్రంప్ తన మద్దతుదారులను ఎగదోసి కల్లోల పరిస్థితులను సృష్టించడంపై ప్రజాస్వామికవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ట్రంప్కు మాత్రం
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/38ssRay
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment