Wednesday, 13 January 2021

సంక్రాంతి ఎఫెక్ట్... హైదరాబాద్‌లో కిక్కిరిసిన బస్టాండ్లు,రైల్వే స్టేషన్లు.. మరో రెండు స్పెషల్ ట్రైన్స్

సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్‌లో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. పండుగకు జనం సొంతూళ్ల బాట పట్టడంతో సికింద్రాబాద్,నాంపల్లి,కాచిగూడ రైల్వే స్టేషన్లలో విపరీతమైన రద్దీ నెలకొంది. జనం తాకిడి పెరగడంతో కోవిడ్ 19 దృష్ట్యా అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ఇప్పటికే పలు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయగా తాజాగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/38Aba9i
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour