కేపిటల్ భవనంపై దాడి తర్వాత ఏకాకిగా మిగిలిన ట్రంప్లో ఇప్పటికీ ఏ మూలన కించిత్ పశ్చాత్తాపం,విచారం కనిపించట్లేదు. పైగా తన చర్యలన్నీ సరైనవేనని సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నాడు. ఈ నెల 6న కేపిటల్ భవనంపై దాడికి ముందు తాను చేసిన ప్రసంగం పూర్తిగా సరైనదేనని ట్రంప్ తాజాగా వ్యాఖ్యానించారు. అమెరికా ప్రతినిధుల సభలో తనపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడం హాస్యాస్పదమని... ఇది ఆగ్రహ జ్వాలలకు కారణమవుతుందని హెచ్చరించారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nDXajd
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment