భారత్లో కరోనా వ్యాక్సిన్ తయారీ సంస్ధల్లో ఒకటైన సీరం ఇన్స్టిట్యూట్ తాము తయారు చేసిన టీకాను కేంద్రానికి అందించే విషయంలో ఆలస్యం చేస్తోంది. వాస్తవానికి గురువారం రోజే భారీ ఎత్తున కోవిషీల్డ్ డోసులు పూణే నుంచి బయలుదేరాల్సి ఉండగా.. కేంద్రంతో జరుపుతున్న సంప్రదింపులు కొలిక్కి రాకపోవడం వల్ల ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా అత్యవసర వినియోగం కోసం పూణేకు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/35nvYPj
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment