Sunday, 17 January 2021

ఏపీలో వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూళ్లు రెడీ: రీఓపెన్ ఎప్పుడంటే?: గుర్తు పట్టలేనంతగా మార్పు

అమరావతి: రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాలు రీఓపెన్ కాబోతోన్నాయి. జగన్ సర్కార్ వాటిని ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్చిన అనంతరం తొలిసారిగా పునఃప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం దీనికి ముహూర్తాన్ని ఖరారు చేసింది. వచ్చేనెల 1వ తేదీన ప్రీ ప్రైమరీ స్కూళ్లను ఆరంభించడానికి సన్నాహాలు చేపట్టింది. నాడు-నేడు పథకం కింద ప్రభుత్వం రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలన్నింటినీ ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nVfEvq
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour