ఆంధ్రప్రదేశ్లో పంచాయితీ ఎన్నికలు.. పరువు-ప్రతిష్టల వ్యవహారంగా గోచరిస్తున్నాయి. ఇంకొద్ది గంటల్లో నోటిఫికేషన్ జారీ చేసి ప్రక్రియను ప్రారంభించాలని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పంతంగా వ్యవహరిస్తుండగా... ఎన్నికల వాయిదాకు ప్రయత్నిస్తోన్న జగన్ సర్కారు.. ఎస్ఈసీకి లేఖ ద్వారా విజ్ఞప్తి చేసి, ప్రత్యక్షంగా అవమానించినంత పనిచేసింది. దీనికి ప్రతీకారంగా ఎస్ఈసీ మరికొన్ని సంచలన ఆదేశాలు జారీ చేశారు...
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3sQPuxC
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment