Saturday, 9 January 2021

పంచాయతీ ఎన్నికలపై హైకోర్టుకు జగన్ సర్కార్‌-హౌస్‌ మోషన్ పిటిషన్‌-సోమవారం విచారణ

ఏపీలో కరోనా పరిస్ధితుల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ప్రభుత్వం హైకోర్టులో హౌస్‌ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టుకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన నేపథ్యంలో హౌస్‌మోషన్ లో పిటిషన్‌పై విచారణ జరిగింది. సోమవారం ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరపనుంది. పట్టణ మధ్యతరగతికి జగన్ శుభవార్త- తక్కువ ధరతో సర్కారీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bmGf23
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour